బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం సతీమణి

70பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోనీ దుర్గాదేవి ఆలయంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి పుష్ప స్థానిక మహిళలతో కలిసి బోనాల ను సమర్పించారు. బారీ ర్యాలీగా బోనాలను తీసుకొని వచ్చి దుర్గాదేవి మాతకు సమర్పించారు. ఉత్సవాల్లో ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సంగమేశ్వర కాలనీలో దుర్గాదేవికి ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி