బిజెపి విశ్వకర్మ యోజన చెక్కుల పంపిణీ కార్యక్రమం

59பார்த்தது
బిజెపి విశ్వకర్మ యోజన చెక్కుల పంపిణీ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఐఓబి బ్యాంకు ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన విశ్వకర్మ యోజన లక్ష రూపాయల చెక్కులను అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు బ్యాంక్ మేనేజర్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు సున్నం సాయిలు, జిల్లా అధికార ప్రతినిది హనుమాండ్లు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி