మండల స్థాయి అంతరత పాఠశాలల క్రీడావాత్సవాలు ప్రారంభం

79பார்த்தது
మండల స్థాయి అంతరత పాఠశాలల క్రీడావాత్సవాలు ప్రారంభం
ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో గల క్షత్రియ కళాశాలలో మండల స్థాయి అంతరత క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని గురువారం ఎంఈఓ రాజా గంగారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాఖిల్ రెడ్డి హాజరైనట్లు తెలిపారు. అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు మంచి చదువులు చదవాలని, ఉన్నత శిఖరాలకు చేరి పాఠశాల పేరుతో పాటు తల్లిదండ్రుల పేరు తీసుకోరావాలని కోరారు.

தொடர்புடைய செய்தி