మెట్ పల్లిలో వనమహోత్సవ కార్యక్రమం

58பார்த்தது
మెట్ పల్లిలో వనమహోత్సవ కార్యక్రమం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వెల్లుల్ల రోడ్డులో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ మొక్కలు నాటారు. నేషనల్ హైవే డివైడర్ల పైన చెట్లను కటింగ్ చేస్తుండగా పరిశీలించారు.

தொடர்புடைய செய்தி