మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

74பார்த்தது
మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక చవితి సందర్భంగా ముందస్తుగా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఉచిత కంటి శిబిరం పాంప్లెంట్ ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ కాపాడడం కోసం మట్టి గణపతి కార్యక్రమం జరుగుతుందని ప్రతి సంవత్సరం వెయ్యి
మట్టి గణపతులు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி