ఎల్ఓసి చెక్కును అందచేసిన కోరుట్ల ఎమ్మెల్యే

83பார்த்தது
ఎల్ఓసి చెక్కును అందచేసిన కోరుట్ల ఎమ్మెల్యే
మెట్ పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామనికి చెందిన రణధీర్ కి మంజూరైన ఒక లక్ష ముప్పై ఐదు వేళ రూపాయల విలువగల ఎల్ఓసి చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్. దీంతో రణధీర్ కుటుంబ సభ్యులు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కి ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி