మర్రిపోచయ్య కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

65பார்த்தது
మర్రిపోచయ్య కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
మెట్ పల్లి పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ మర్రి పోచయ్య ఇటీవల మృతి చెందడంతో విచారం వ్యక్తం చేస్తూ శనివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్, ఆజాద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తమ కుటుంబంతో వ్యక్తిగత అనుబంధం ఉన్న మర్రిపోచయ్య చిన్న వయసులోనే అకాల మరణం చెందడం తమను బాధించిందని వార్డు కౌన్సిలర్ గా తన వార్డు అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో కృషి చేశారని కొనియాడారు.

தொடர்புடைய செய்தி