మెట్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు

69பார்த்தது
మెట్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు
మెట్ పల్లి పట్టణ పాత బస్టాండ్ చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాణా సంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవితకి లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

தொடர்புடைய செய்தி