జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇజ్రాజ్ పల్లి గ్రామంలో సోమవారం యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.