విజయవాడలో భారీ వర్షానికి ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడి ప్రొటోకాల్ ఆఫీస్ ధ్వంసం

563பார்த்தது
విజయవాడలో భారీ వర్షానికి ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడి ప్రొటోకాల్ ఆఫీస్ ధ్వంసం
భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొండచరియలు పడటంతో దుర్గ గుడి సమీపంలో ఉన్న ప్రొటోకాల్ ఆఫీసు, డోనర్ సెల్ ధ్వంసం అయ్యాయి. అయితే ప్రొటోకాల్ ఆఫీసుపై కొండచరియలు విరిగిపడిన సమయంలో నలుగురు సిబ్బంది భోజనానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈరోజు ఉదయం నుంచే ఘాట్ రోడ్డును మూసివేశారు.

தொடர்புடைய செய்தி