అయోధ్యలో సమర్పించే వెండి ధనుస్సుకు పూజలు

72பார்த்தது
అయోధ్యలో సమర్పించే వెండి ధనుస్సుకు పూజలు
హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాసరావు అనే భక్తుడు బుధవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల సహకారంతో ఆయన 13 కిలోల వెండి ఒక కిలో బంగారంతో ధనుస్సును తయారు చేయించారు. దీనిని రామ జన్మభూమి అయోధ్యలోని రామాలయానికి సమర్పించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ధనస్సును భద్రాచలం తీసుకొచ్చి ఆలయ ప్రదక్షణ చేశారు.

தொடர்புடைய செய்தி