అయోధ్యలో బాల రాముని పున ప్రతిష్ట చేసిన సందర్భంగా దేశం మొత్తంలో ఆదివారం శ్రీరాముని కళ్యాణం మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉప్పల్ భాగయత్ ఆరెంజ్ ఆర్ట్ అపార్ట్మెంట్ వాసులు శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శ్రీరామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు మేకల మధుసూదన్, ఉప్పల్ భగవత్ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.