ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని ధర్నా...

66பார்த்தது
నాగోల్ మియాపూర్ మెట్రోరైలు స్టేషన్ లలో ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రోరైలు స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కు మెట్రో ప్రయాణికులు సంఘీభావం తెలిపి వారితో పాటు ధర్నా లో పాల్గొని ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలని కోరారు. పెయిడ్ పార్కింగ్ వద్ద సాదారణ ప్రయివేటు ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపారు.

தொடர்புடைய செய்தி