రైల్వే స్టేషన్ ప్రధాన రోడ్లను పరిశీలించిన మాజీ ఎమ్మేల్యే

71பார்த்தது
చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను రైల్వే కమర్షియల్ మేనేజర్ సురేష్ కుమార్ తో కలిసి శుక్రవారం పరిశీలించినట్లు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రధాన రహదారులను మ్యాపులో పూర్తిగా పరిశీలించారు. అనంతరం వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా అభివృద్ది పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி