న్యూ భవాని నగర్ గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల

76பார்த்தது
న్యూ భవాని నగర్ గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ లోని న్యూ భవాని నగర్ లో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన వినాయకుని మండపం వద్ద మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్, న్యూ భవాని నగర్ కాలనీ అధ్యక్షుడు కోదండ ధర్మారెడ్డి, జనరల్ సెక్రెటరీ ఎండి ఇస్మాయిల్,
తదితరులు పాలుగోన్నారు.

தொடர்புடைய செய்தி