గచ్చిబౌలిలో చిన్నారుల కిడ్నప్ కలకలం

69பார்த்தது
గచ్చిబౌలిలో చిన్నారుల కిడ్నప్ కలకలం
గచ్చిబౌలిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు పాఠశాలకి వెళ్లడానికై ఆటో కోసం వేచిచూస్తున్న చిన్నారులను గుర్తుతెలియని ఆటో డ్రైవర్ వారిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్తుండగా.. చిన్నారులు కేకలు వేస్తుండగా గమనించిన మరో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ గమనించి ఆ ఆటోని వెంబడించి ఆ చిన్నారులను కాపాడారు. కిడ్నపర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி