ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశీలించిన టీపీసీసీ చీప్, మంత్రి

85பார்த்தது
ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశీలించిన టీపీసీసీ చీప్, మంత్రి
నవరాత్రి ఉత్సవాల్లో గణేష్ శోభాయాత్ర సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. గణేష్ నిమజ్జనాలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం. నరెందర్ రెడ్డి, వేణు గోపాల్, ప్రభుత్వ చీప్ అది శ్రీనివాస్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி