పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన బండి సంజయ్

75பார்த்தது
పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన బండి సంజయ్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి సంభందించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం పరిశీలించారు. అదే సమయంలో అక్కడ కొందరు పిల్లలు క్రికెట్ ఆడటం గమనించిన ఆయన వారి వద్దకు వెళ్లి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி