సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం

74பார்த்தது
సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఎంఆర్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ట్రెయిన్ దిగిన వెంటనే ఆయనపై నాయకులు పూలవర్షం కురిపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం చేశామన్నారు. మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో ఎస్సీల ఆకాంక్షలు, కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி