ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా యువతకు క్రీడా పోటీలు

77பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా శుక్రవారం జీడిమెట్ల గ్రామంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ పోటీలలో మొత్తం 8 టీంలు పాల్గొనగా వాటిలో నవ భారత్ యువసేన , జీడిమెట్ల గ్రామ యువకులు ప్రథమ స్దానంలో నిలిచి గెలుపొందారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మేడ్చల్ జోన్ డీసీపీ అన్నారు.

தொடர்புடைய செய்தி