ప్రజలకు బోధించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త

70பார்த்தது
ప్రజలకు బోధించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ రొడా మేస్త్రి నగర్ లోని "హజీ అలీ మస్జిద్" వద్ద గురువారం నిర్వహించిన మిలాద్ ఉల్ నబీ వేడుకలకు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్లాం మత స్థాపకులు ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజును పండుగగా నిర్వహించుకున్న రోజే "మిలాద్ - ఉల్- నబీ" అని అన్నారు.

தொடர்புடைய செய்தி