వినాయక మండపం ఏర్పాటులో అపశృతి

84பார்த்தது
వినాయక మండపం ఏర్పాటులో అపశృతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లిలో శుక్రవారం వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ ఘాతం సంభవించి నవీన్ చారి దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி