నిజాంపేట్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

70பார்த்தது
నిజాంపేట్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ లో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆద్వర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా మంగళవారం కోలన్ నారాయణ రెడ్డి కాలనీ పార్క్ లో ప్రచారం నిర్వహించారు. ప్రతి కాలనీలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుంది.

தொடர்புடைய செய்தி