బిఆర్ఎస్ నాయకుడు గడ్డమీది నర్సిములు మృతి

74பார்த்தது
బిఆర్ఎస్ నాయకుడు గడ్డమీది నర్సిములు మృతి
పరిగి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రాజు తండ్రి నరసింహులు మృతి చెందడంతో వారి, కుటుంబాన్ని పరామర్శించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి మండల అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చిట్యాల గ్రామ నాయకులు గ్రామస్తులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி