శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్ అందజేత

59பார்த்தது
శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్ అందజేత
గుడిమల్కాపూర్ లోని ని దేవల్ జాంసింగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అంపాక్ట్ గురు ఫౌండేషన్, కోన్ ఎలివేటర్స్ ఆండ్ ఎస్కలేటర్ గ్లోబల్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం శానిటరీ ప్యాక్స్ వెండింగ్ మిషన్ అందజేశారు. సంస్థ ప్రతినిధులు రూపస్ డెవిడ్ సన్, కె.బి.ఎంవీ సుబ్రమణ్యం, కృష్ణారెడ్డి, శ్రీనాథ్, ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி