గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆగిన బిల్లులు

80பார்த்தது
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమ బిల్లులు ఆగిపోయాయని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్, వైకుంఠ ధామం నిర్మాణ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ శుక్రవారం హైదరాబాద్ లక్డికపూల్ లోని ప్రజా ఆరోగ్య సాంకేతిక శాఖ చీఫ్ ఇంజనీర్ ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. 2021లో సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామంల నిర్మాణం కోసం టెండర్లు వేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி