విశ్రాంత ఉద్యోగి ని బెదిరించి సైబర్ మోసం

77பார்த்தது
విశ్రాంత ఉద్యోగి ని బెదిరించి సైబర్ మోసం
విశ్రాంత ఉద్యోగి ని బెదిరించి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, ఆశ్లీల చిత్రాల కేసులో నిందితుడిగా ఉన్నారని నారాయణగూడ కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి (84)ని బెదిరించి రూ.1.53 లక్షలు దోచేశారు. బుధవారం అయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி