నూతన టీపీసీసీ అధ్యక్షునికి అభినందనల వెల్లువ

59பார்த்தது
నూతన టీపీసీసీ అధ్యక్షునికి అభినందనల వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన రథసారథి బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి దమ్మీగారి కనకయ్య ఆదివారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி