ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న హీరో వరుణ్ సందేశ్

70பார்த்தது
రాంనగర్లో 3వ రోజు బోనాల పండుగకు ప్రముఖులు హాజరవుతున్నారు. మోహన్ నగర్లో నవదుర్గ ప్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా టాలివుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ విచ్చేశారు. మోహన్ నగర్లో అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో జూలాస్ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி