సీవరేజి లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

72பார்த்தது
సీవరేజి లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
గాంధీ నగర్ డివిజన్ పరిధిలో దశలవారీగా అభివృద్ది పనులు పూర్తి చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్లో సీవరేజీ లైన్ పనులను ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. పనులను త్వరగా ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి. కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే ఆదేశించారు.

தொடர்புடைய செய்தி