ప్రభుత్వం ఆదుకోని పక్షంలో ఆందోళనను ఉద్రిక్తం చేస్తాం

80பார்த்தது
విద్యుత్ సంస్థ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వం బిల్ కలెక్టర్లను ప్రభుత్వం ఆదుకోని పక్షంలో ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర రావు స్పష్టం డిమాండ్ చేశారు. హైదరాబాద్ దోమలగూడ నుండి ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బిల్ కలెక్టర్లు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

தொடர்புடைய செய்தி