లడ్డూను కైవసం చేసుకున్న వీర్లపల్లి సంతోష్

81பார்த்தது
లడ్డూను కైవసం చేసుకున్న వీర్లపల్లి సంతోష్
మేడ్చల్ మండలం డబిల్ పూర్ గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాధుని నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో వీర్లపల్లి సంతోష్ అత్యధిక ధరతో ఒక లక్ష 56 వేల రూపాయలతో లడ్డూను దక్కించుకున్నారు.

தொடர்புடைய செய்தி