సిసి రోడ్, డ్రైనేజ్ లైన్ ప్రారంభించిన మాజీ మంత్రి

77பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ లో 39 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టనున్న సిసిరోడ్, డ్రైనేజ్ పనులకు మాజీ మంత్రి శంకుస్థాపన శుక్రవారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, స్థానిక కౌన్సిలర్ గూడూరు సరిత ఆంజనేయులు గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி