ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

75பார்த்தது
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంగళవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గ్రామీణ మండలాలు సమీప జిల్లాలలో కలుపుతున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారం అన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం వచ్చేంతవరకు జిల్లా ప్రజలు ఎటువంటి ఆందోళన పడవద్దు అన్నారు.

தொடர்புடைய செய்தி