వరద బాధితులకు అండగా ఏనుగు సుదర్శన్ రెడ్డి వైఎస్సార్ ట్రస్ట్

63பார்த்தது
ఖమ్మం జిల్లాలోని మున్నేరు నది, వాగేరు వాగు ప్రకోపానికి బలై నష్టపోయిన ప్రజలకు తన వంతు సహాయంగా గతంలో అనేక విపత్తుల సమయంలో స్పందించి ఆదుకున్న ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వైఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி