రాంపల్లి చెరువును సందర్శించిన అదనపు కలెక్టర్

51பார்த்தது
రాంపల్లి చెరువును సందర్శించిన అదనపు కలెక్టర్
రాంపల్లి చెరువులో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సోమవారం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్, ఏఈ నరేష్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ స్టాప్, పోలీస్ సిబ్బంది, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி