మాజీ ప్రధానమంత్రి భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి

71பார்த்தது
మాజీ ప్రధానమంత్రి భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి
మాజీ ప్రధాన మంత్రి భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 80 వ జయంతి సందర్బంగా మంగళవారం తూంకుంట మున్సిపల్ పరిధి దేవరయాంజాల్ లో తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி