మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం

1471பார்த்தது
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిని శుక్రవారం ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మాణిక్ రామ్ ఠాక్రే నియమించారు. ఈ సందర్బంగా హరి వర్ధన్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జునకు, రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி