ట్రాఫిక్ డిసిపి కి కార్వాన్ ఎమ్మెల్యే వినతి

60பார்த்தது
ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు గురువారం ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పురానాపూల్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి మెట్ ట్రాఫిక్ డిసిపి & ఏసిపి ని అధికారులతో భేటీ అయ్యారు. ఈ అధికారులతో భేటీ లో ఎమ్మెల్యే‌తో పాటు ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, ఏఐఎంఐఎం ప్రైమరీ యూనిట్ ప్రెసిడెంట్, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி