దాడి దోపిడి కేసును ఛేదించిన పోలీసులు

54பார்த்தது
హైదరాబాద్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దాడి దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం మీడియా సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో ఒక మైనర్ ఉన్నారన్నారు. నిందితుల నుంచి ఒక ఆపిల్ ఫోన్, గోల్డ్ చైన్, కత్తి, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ సిబ్బందిని అభినందించారు.

தொடர்புடைய செய்தி