ప్రజల నుంచి పలు విజ్ఞప్తులను స్వీకరించిన కమిషనర్

76பார்த்தது
ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కారానికి నగర వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కమిషనర్ ఆమ్రపాలి స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఫోన్ ఇన్ ద్వారా 8 విన్నపాలు రాగా సంబంధిత అధికారులను సూచించారు.

தொடர்புடைய செய்தி