సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

59பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
కోఠీ మహిళ విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా పేరు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రజక సంఘం నాయకులు గురువారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి చిత్రపటానికి రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీకాంత్ యాదవ్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி