ఎంజే మార్కెట్ వద్ద విద్యార్థులకు జీహెచ్ఎంసీ అవగాహన

75பார்த்தது
దోమలు వృద్ధి చెందకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శుక్రవారం ఎంజె మార్కెట్లో వద్ద పాఠశాల విద్యార్థులకు దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల నివారణ మందు పిచికారీ చేయాలని, వర్షపు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి పరిశుభ్రతకు వారానికి ఒకసారి సమయం కేటాయించాలన్నారు

தொடர்புடைய செய்தி