హక్కుల సాధనకు ఉద్యమం..

68பார்த்தது
హక్కుల సాధనకు ఉద్యమం..
యాదవులు తమ హక్కులు, డిమాండ్ల సాధనకు ఉద్యమించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అన్నారు. మంగళవారం అంబర్ పేట్ లో సంఘం నేతలు నేతలు మల్లేష్, దయాకర్, మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణ జన్మాష్టమి వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు యాదవ యువత ఉపాధికి సబ్సిడీ రుణాలను ఇచ్చి ఆదుకోవాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி