బీజేపీ ఎంపీ రఘునందన్‌పై హైకోర్టు ఆగ్రహం

85பார்த்தது
బీజేపీ ఎంపీ రఘునందన్‌పై హైకోర్టు ఆగ్రహం
TG: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్‌కు నోటీసులు ఇచ్చింది.

தொடர்புடைய செய்தி