దుర్గా దేవిగా హేమమాలిని నృత్య ప్రదర్శన (వీడియో)

79பார்த்தது
దేవి నవరాత్రి వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌‌లోని మథుర నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని ‘దుర్గ నృత్య నాటిక’ను ప్రదర్శించారు. దుర్గాదేవి, పార్వతి పాత్రల్లో ఆమె కనిపించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ప్రదర్శనను వీక్షించారు. దుర్గామాతలోని లక్షణాలైన ఓర్పు, భక్తి, శక్తి, ధైర్యం వంటివి అలవర్చుకోవలని ప్రజలకు సూచించారు.

தொடர்புடைய செய்தி