గుడ్ న్యూస్.. ఈ స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల రుణం

57பார்த்தது
గుడ్ న్యూస్.. ఈ స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల రుణం
రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా ఐదేళ్లలో రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఈ కార్డు కాల పరిమితి 5 ఏళ్ళ వరకు ఉంటుంది. దీనికి వడ్డీ 4 శాతం లేదా 3 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ లోన్ ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, వ్యవసాయ భూమి ఎంత ఉందో పరిశీలించి లోన్ ఇస్తారు. ఈ పథకం ద్వారా లోన్ పొందేందుకు మీ సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు.

தொடர்புடைய செய்தி