బంగ్లా సిరీస్‌పై గంభీర్‌ ఏకవాక్య ఎక్స్‌ పోస్టు.. వైరల్

53பார்த்தது
బంగ్లా సిరీస్‌పై గంభీర్‌ ఏకవాక్య ఎక్స్‌ పోస్టు.. వైరల్
బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌పై టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్ గంభీర్ ఏకవాక్య ఎక్స్‌ పోస్టు పెట్టాడు. టెస్టు, టీ 20 ఫార్మాట్లలో టీమ్‌ ఇండియా ఏకపక్షంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై గంభీర్ ఎక్స్‌ వేదికగా ‘ఏ టూర్‌ డె ఫోర్స్‌!’ అని ట్రోఫీ స్వీకరణ ఫొటోను పోస్టు చేశాడు. అద్భుతమైన ప్రతిభతో ఏదైనా లక్ష్యాన్ని ఇలా అభివర్ణిస్తారు.

தொடர்புடைய செய்தி