అదుపు తప్పి కారు బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు

81பார்த்தது
అదుపు తప్పి కారు బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని జాతీయ రహదారి (44) మదర్ థెరిస్సా జంక్షన్ సమీపంలో శనివారం హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళుతున్న ఎర్టిగా వాహనం బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி