పదోన్నతి పొందిన టీచర్లకు ఘనంగా సన్మానం

51பார்த்தது
పదోన్నతి పొందిన టీచర్లకు ఘనంగా సన్మానం
పదోన్నతి పొందిన టీచర్లకు సోమవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. విద్యార్థులను తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పదోన్నతులు కల్పించడం జరిగిందని తెలిపారు. పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమన్నారు.

தொடர்புடைய செய்தி